#Raitunestham #Naturalfarming
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం వావిలాల గ్రామానికి చెందిన నరేందర్.. ఎంబీఏ చదివారు. కొన్నాళ్లు ఉద్యోగం చేశారు. అయినా సంతృప్తి లేకపోవటంతో ఆసక్తి ఉన్న వ్యవసాయంలోకి వచ్చారు. ఉన్న భూమిలో కొంత భాగంలో జామ, మరికొంతలో వరి సాగు చేస్తున్నారు. గోశాలను కూడా నిర్వహిస్తున్నారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా తక్కువ ఖర్చుతో పంటలు పండిస్తూ.. సొంతంగా మార్కెటింగ్ చేసుకుంటున్నారు. సంతృప్తికర ఆదాయం అందుతోందని అంటున్నారు.
జామ, దేశీయ వరి సాగు - మార్కెటింగ్ మరియు గోశాల నిర్వహణపై మరిన్ని వివరాల కోసం నరేంద్ర గారిని 98851 51315 ఫోన్ నంబర్ లో సంప్రదించగలరు
☛ Subscribe for latest Videos - https://bit.ly/3P0eaOf
☛ latest updates on Agriculture @ https://rythunestham.in/
☛ Follow us on Facebook - https://www.facebook.com/RaituNestham
☛ Follow us on Twitter - https://twitter.com/Rytunestham
Music Attributes :
The background musics are has downloaded from www.bensound.com