#mahaswami #paramacharya #gayatrimantra #suryabhagwaan
గాయత్రి మంత్రం యొక్క శక్తి అందరికీ తెలిసిందే, కానీ సామాన్యులు సైతం, రోజులో కేవలం 10 ని.. గాయత్రి చేస్తే.. ఆ మంత్రం జపం యొక తీర్ధం, మహాత్ముల దివ్య ఆశీస్సుయతో సమానంగా, ఆ జపం చేసిన నీళ్ళు అతి శక్తివంతంగా మారుతాయి అని చెప్తూ, దానిని రుజువు చేసిన యధార్ధ సంఘటన.