రైతనే వారు ఈ రోజుల్లో ఒక వ్యవసాయ రంగం లో వరి మాత్రమే సాగు చేస్తే లాభాలను గడించడం చాల కష్టం .. తెచ్చిన అప్పుల భారమే తప్ప ఏమి మిగులు బాటు ఉండదు. అల కాకుండా ఉన్న కొద్దీ పాటి వ్యవసాయ క్షేత్రoలో సమీకృత వ్యవసాయం చేస్తే , వ్యవసాయం లో మీకున్న అనుభవానికి కష్టాన్ని జోడిస్తే 100% శాతం విజయం సాధించగలరు....
లాభ దాయకం ఉన్న రంగాలే కానీ ,నాటు కోళ్ళ పెంపకం ,పందెం కోళ్ళు , డైరీ ఫాo మొదలైనవి. అలానే పంటలే కానీ .. మిర్చి ,మొక్క జొన్న ,వేరు శనగ.. వివిధ రకాల పంటల గురించి మన ఛానల్ నుండి 100%. జెన్యూన్ సమాచారం అందిస్తాను..
రైతుల యొక్క ఆలోచనలు , అనుభవాలు ఇంకా మొదలైన విషయాలు నా ఛానల్ నుండీ మీలో ఒక్కడిగా అందించాలి అనేది
నా ఆశయం .@Suresh agri talks..
చుసిన ప్రతి ఒక్కరు మన ఛానల్ ను ఆదరిస్తారని కోరుకుంటున్న.
Thank you everyone 😊.......................
...
Contact. +918500993327
Subscribe my channel.. 🙏