అనంతపురం జిల్లా యల్లనూర్ మండలం మల్లెపల్లి కొండాపురం గ్రామంలో చింత తోట సాగు చేస్తున్న రైతు రామాంజనేయులు గారు ఈ వీడియోలో తన సాగు అనుభవం వివరించారు. ఆరెకరాల భూమిలో పదేండ్ల క్రితం మొత్తం 300 చింత చెట్లు నాటానని.. ఇంకా మార్కెట్లో పంటను అమ్మలేదని తెలిపారు. పూర్తి వీడియో చూస్తే వారి అనుభవం తెలుసుకోవచ్చు.
చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.
గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
Title : ఆరెకరాల్లో 300 చింత చెట్లు పెంచుతున్న | Tamarind Garden | రైతు బడి
#RythuBadi #రైతుబడి #TamarindGarden