రెంటచింతల... ఆంధ్రప్రదేశ్లోనే అత్యంత అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే ప్రాంతమిది. రెంట చింతల ప్రాంతంలో వేసవి ఎండల ప్రభావం మరింత తీవ్రంగా ఉంటుంది. పల్నాడు జిల్లాలో ఉన్న ఈ ప్రాంతం ఇంత వేడిగా ఉండడానికి అనేక కారణాలున్నాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.
#Rentachintala #Temperature #AndhraPradesh
___________
ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్బుక్: https://www.facebook.com/BBCnewsTelugu
ఇన్స్టాగ్రామ్: https://www.instagram.com/bbcnewstelugu/
ట్విటర్: https://twitter.com/bbcnewstelugu